ఏపీఎల్‌లో

ఏపీఎల్‌లో హనుమ విహారి, నితీష్ కుమార్ రెడ్డిలు ఎంత ధర పలికారు?... అత్యధిక ధర పలికిన ఆటగాడు ఎవరంటే...

Posted on: 17-07-2025

Categories: Sports

ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-4 (Andhra Premier League 2025)‌కు సంబంధించి సోమవారం రోజున విశాఖపట్నం కేంద్రంగా ఆటగాళ్లకు వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఆల్‌ రౌండర్లను దక్కించుకొనేందుకు ప్రాంచైజీలు పోటీపడ్డాయి. ఆటగాళ్ల వేలంలో పాల్గొన్న మొత్తం ఏడు ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ఆటగాళ్లను దక్కించుకునేందుకు పోటీపడ్డాయి. ఈ వేలానికి ముందే ఏడు జట్లు మొత్తంగా ఎనిమిది మంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకున్నాయి. భారత క్రికెటర్ హనుమ విహారిని అమరావతి రాయల్స్ రూ. 10 లక్షలకు రిటైన్ చేసుకుంది.

Sponsored