తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ సీఎం కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జూలై 8న చర్చకు వస్తామని చెప్పామని.. కానీ, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటిస్పందనా రాలేదని... కేటీఆర్ అన్నా రు. తాను ప్రెస్క్లబ్కు వెళ్తున్నానని.. ఎవరు వస్తారో రావాలని వ్యాఖ్యానించారు. తమకు అసెంబ్లీలో కూడా మైక్ ఇవ్వడం లేదని.. తమ గొంతులు నొక్కుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.