NewsBunch

Weekly Magazine

ఏపీలో కొత్తగా 6 జిల్లాలు ఏర్పాటు?.. కొత్త జిల్లాల పేర్లతో సహా లిస్ట్ ఇదే.. నియోజకవర్గాల వారీగా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దులు, పేర్ల మార్పుపై దృష్టి సారించింది. ఇప్పటికే మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి, ప్రజల నుండి వినతులను స్వీకరించాలని కోరింది. అయితే, సోషల్ మీడియాలో మరో ఆరు కొత్త జిల్లాలు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లి, ఆదోని జిల్లాలంటూ జాబితా వైరల్ అవుతోంది. దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.. లిస్ట్ మాత్రం వైరల్ చేస్తున్నారు.

Vol. 34 • Issue 34
Aug 12 - Aug 19, 2025

Contents

Featured Stories

ఏపీలో కొత్తగా 6 జిల్లాలు ఏర్పాటు?.. కొత్త జిల్లాల పేర్లతో సహా లిస్ట్ ఇదే.. నియోజకవర్గాల వారీగా! 3
ఏపీలో కొత్తగా రెండు లాజిస్టిక్ పార్క్‌లు.. రూ.2,175.20 కోట్లతో.. ఈ రెండు జిల్లాలకు దశ తిరిగినట్లే 4
తిరుమల శ్రీవారి భక్తులకు గోల్డెన్ ఛాన్స్.. ఈ నెల 21న ఫిక్స్ చేసిన టీటీడీ, త్వరపడండి 5
ఏపీలో వారందరికి ఉచితంగా బైక్‌లు.. చాలా సింపుల్, వెంటనే దరఖాస్తు చేస్కోండి 6
ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా.. 7

Politics

ఏపీలో కొత్తగా 6 జిల్లాలు ఏర్పాటు?.. కొత్త జిల్లాల పేర్లతో సహా లిస్ట్ ఇదే.. నియోజకవర్గాల వారీగా! 8
ఏపీలో కొత్తగా రెండు లాజిస్టిక్ పార్క్‌లు.. రూ.2,175.20 కోట్లతో.. ఈ రెండు జిల్లాలకు దశ తిరిగినట్లే 9
తిరుమల శ్రీవారి భక్తులకు గోల్డెన్ ఛాన్స్.. ఈ నెల 21న ఫిక్స్ చేసిన టీటీడీ, త్వరపడండి 10

Andhra

ఏపీలో కొత్తగా 6 జిల్లాలు ఏర్పాటు?.. కొత్త జిల్లాల పేర్లతో సహా లిస్ట్ ఇదే.. నియోజకవర్గాల వారీగా! 11
ఏపీలో కొత్తగా రెండు లాజిస్టిక్ పార్క్‌లు.. రూ.2,175.20 కోట్లతో.. ఈ రెండు జిల్లాలకు దశ తిరిగినట్లే 12
తిరుమల శ్రీవారి భక్తులకు గోల్డెన్ ఛాన్స్.. ఈ నెల 21న ఫిక్స్ చేసిన టీటీడీ, త్వరపడండి 13

Telangana

తెలంగాణ సర్పంచ్,MPTC ఎన్నికలపై కీలక అప్డేట్.. మరో నాలుగైదు రోజుల్లోనే..! 14
HYD నగరంలోని ఈ ప్రాంతంలో యూనిటీ మాల్‌.. 50 అంతస్తుల్లో టవర్‌, ప్రత్యేకతలివే..! 15
తెలంగాణకు భారీ వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో కుండపోత వానలు 16

Sports

ఆ విషయంలో తనకు క్లారిటీ కావాలని సీఎస్కేను అడిగిన అశ్విన్..! 17
రోహిత్ శర్మ కొత్త లంబోర్గిని చూశారా.. ఆ నంబర్‌ ‘3015’ అర్థం ఏంటో తెలుసా! 18

Movies

Oh God, give me your marriage.. Aditya revealed.. A shocking twistనీ పెళ్లాన్ని నాకు ఇచ్చేయ్ రా దేవా.. బయటపడ్డ ఆదిత్య.. పగిలిపోయే ట్విస్ట్ 19
Brahmamudi Today ఆగస్టు 12 ఎపిసోడ్: తండ్రి కాబోతున్న కవి, దుగ్గిరాల వారి సంబరం! ఇక దినదిన గండమే అప్పూ, కావ్యలకు! 20
Karthika Deepam Today ఆగస్టు 12 ఎపిసోడ్: జ్యో, కార్తీక్‌ల మధ్య ఛాలెంజ్! సుమిత్ర అంగీకారంతో ఉత్కంఠ 21

Weekly Statistics

This Week in Numbers 22

Politics

15 stories this week

ఏపీలో కొత్తగా 6 జిల్లాలు ఏర్పాటు?.. కొత్త జిల్లాల పేర్లతో సహా లిస్ట్ ఇదే.. నియోజకవర్గాల వారీగా!

ఏపీలో కొత్తగా 6 జిల్లాలు ఏర్పాటు?.. కొత్త జిల్లాల పేర్లతో సహా లిస్ట్ ఇదే.. నియోజకవర్గాల వారీగా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దులు, పేర్ల మార్పుపై దృష్టి సారించింది. ఇప్పటికే మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి, ప్రజల నుండి వినతులను స్వీకరించాలని కోరింది. అయితే, సోషల్ మీడియాలో మరో ఆరు కొత్త జిల్లాలు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లి, ఆదోని జిల్లాలంటూ జాబితా వైరల్ అవుతోంది. దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.. లిస్ట్ మాత్రం వైరల్ చేస్తున్నారు.

ఏపీలో కొత్తగా రెండు లాజిస్టిక్ పార్క్‌లు.. రూ.2,175.20 కోట్లతో.. ఈ రెండు జిల్లాలకు దశ తిరిగినట్లే

ఏపీలో కొత్తగా రెండు లాజిస్టిక్ పార్క్‌లు.. రూ.2,175.20 కోట్లతో.. ఈ రెండు జిల్లాలకు దశ తిరిగినట్లే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో లాజిస్టిక్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధమైంది. తాజాగా నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో మరో రెండు భారీ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా సరుకు రవాణా మరింత సులభతరం కానుంది. తక్కువ ధరకే సరకు రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం రెండు జిల్లాల్లో భూమిని గుర్తించి డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి పంపించారు.

తిరుమల శ్రీవారి భక్తులకు గోల్డెన్ ఛాన్స్.. ఈ నెల 21న ఫిక్స్ చేసిన టీటీడీ, త్వరపడండి

తిరుమల శ్రీవారి భక్తులకు గోల్డెన్ ఛాన్స్.. ఈ నెల 21న ఫిక్స్ చేసిన టీటీడీ, త్వరపడండి

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. టీటీడీ త్వరలో రాగి రేకుల వేలం నిర్వహించనుంది. ఈ మేరకు వివరాలను ఓ ప్రకటనలో తెలిపింది. గోకులాష్టమి వేడుకలు తిరుమలలో కన్నుల పండుగగా జరగనున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు, ఉట్లోత్సవం కూడా ఉన్నాయి. స్థానిక ఆలయాల్లోనూ గోకులాష్టమి వేడుకలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులు కండి. మరిన్ని వివరాల కోసం టీటీడీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఏపీలో వారందరికి ఉచితంగా బైక్‌లు.. చాలా సింపుల్, వెంటనే దరఖాస్తు చేస్కోండి

ఏపీలో వారందరికి ఉచితంగా బైక్‌లు.. చాలా సింపుల్, వెంటనే దరఖాస్తు చేస్కోండి

ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు శుభవార్త తెలిపింది. ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు అందించనుంది. 70% వైకల్యం ఉన్న, 18-45 ఏళ్ల మధ్య వయసు కలిగి, పదో తరగతి పాసైన వారు అక్టోబర్ 31లోపు www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గతంలో దరఖాస్తు చేసుకుని మంజూరు కాని వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ఏపీలో డీఎస్సీ ఫలితాలు వెల్లడయ్యాయి. మెగా డీఎస్సీ ఫలితాలను సోమవారం రాత్రి విడుదల చేశారు. 16347 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ నుంచి జూలై వరకూ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం 3 లక్షల 36 వేల మంది వరకూ దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలకు 92 శాతం మంది హాజరయ్యారు. తాజాగా ఏపీ డీఎస్సీ ఫలితాలు ప్రకటించారు.

ఏపీలోని ఆ జిల్లా విద్యార్థులకు పండగే.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ

ఏపీలోని ఆ జిల్లా విద్యార్థులకు పండగే.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన గ్రామాలలో పాఠశాలల అభివృద్ధి మీద దృష్టి సారించింది. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని స్కూళ్ల కోసం నిధులు కేటాయించింది. అల్లూరి జిల్లాలోని 85 స్కూళ్లల్లో 286 అదనపు గదులు నిర్మించేందుకు, అలాగే మరమ్మత్తుల కోసం 45 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఏపీ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

మేనమామ ఇంట్లో ఉంటూ అత్తపై కన్ను.. బరితెగించిన అల్లుడు.. చివరకు ఇంత దారుణమా!

మేనమామ ఇంట్లో ఉంటూ అత్తపై కన్ను.. బరితెగించిన అల్లుడు.. చివరకు ఇంత దారుణమా!

విజయనగరం జిల్లా్లో దారుణం చోటుచేసుకుంది. అత్తతో సంబంధం పెట్టుకున్న అల్లుడు.. మేనమామను దారుణంగా హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే నిందితుడిపై పాత కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. మేనమామ, మేనత్తల వద్ద ఉంటే పద్ధతిగా ఉంటాడని అతని తల్లిదండ్రులు భావిస్తే.. మనోడి వ్యవహారంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఆ బీచ్‌కు మహర్దశ.. ఎలక్ట్రికల్ మినీ బస్సులు, బ్యాటరీ వాహనాలు, ఇంకా చాలానే!

ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఆ బీచ్‌కు మహర్దశ.. ఎలక్ట్రికల్ మినీ బస్సులు, బ్యాటరీ వాహనాలు, ఇంకా చాలానే!

పర్యాటక రంగం మీద ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌ను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. స్వదేశీ దర్శన్ 2.0 కార్యక్రమం కింద సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్రం రూ.98 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సూర్యలంక బీచ్‌లో మౌలిక వసతుల అభివృద్ధి, పార్కింగ్ సౌకర్యాలు,. ఎలక్ట్రికల్ మినీ బస్సులు, బ్యాటరీ వాహనాలు వంటివి ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. తొలివిడతలో 50 కోట్ల పనులకు టెండర్లు కూడా పిలిచారు.

రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఈ 7 ట్రైన్లు సికింద్రాబాద్ నుంచే రాకపోకలు, చర్లపల్లికి వెళ్లకండి

రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఈ 7 ట్రైన్లు సికింద్రాబాద్ నుంచే రాకపోకలు, చర్లపల్లికి వెళ్లకండి

హైదరాబాద్ నుంచి ట్రైన్ ప్రయాణాలు సాగించేవారికి తీపి కబురు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల కారణంగా గత కొద్ది నెలలుగా ఆ స్టేషన్ నుంచి పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) చేపట్టిన రూ.700 కోట్ల విలువైన పునరుద్ధరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో.. అనేక రైళ్లను చర్లపల్లి నుంచి మళ్లించడంతో జంట నగరాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన రైల్వే అధికారులు, ప్రయాణీకుల డిమాండ్, తగ్గిన ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ సర్పంచ్,MPTC ఎన్నికలపై కీలక అప్డేట్.. మరో నాలుగైదు రోజుల్లోనే..!

తెలంగాణ సర్పంచ్,MPTC ఎన్నికలపై కీలక అప్డేట్.. మరో నాలుగైదు రోజుల్లోనే..!

తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కొనసాగుతున్న సందిగ్ధత తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి వద్ద ఆర్డినెన్స్ పెండింగ్‌లో ఉండగా.. ఈ నెల 16 లేదా 17న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై నాయకుల అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా, పార్టీలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని నిర్ణయించారు.

HYD నగరంలోని ఈ ప్రాంతంలో యూనిటీ మాల్‌.. 50 అంతస్తుల్లో టవర్‌, ప్రత్యేకతలివే..!

HYD నగరంలోని ఈ ప్రాంతంలో యూనిటీ మాల్‌.. 50 అంతస్తుల్లో టవర్‌, ప్రత్యేకతలివే..!

హైదరాబాద్ గచ్చిబౌలిలో అత్యాధునిక సౌకర్యాలతో యూనిటీ మాల్ నిర్మాణం కానుంది. 5.16 ఎకరాల స్థలంలో 50 అంతస్తుల టవర్‌ను రూ.1,500 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.202 కోట్లు కేటాయించింది. చేనేత, హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శనకు మొదటి ఆరు అంతస్తులు కేటాయించగా.. మిగిలినవి వాణిజ్య సముదాయాలకు ఉపయోగిస్తారు. 2027 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

తెలంగాణకు భారీ వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో కుండపోత వానలు

తెలంగాణకు భారీ వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో కుండపోత వానలు

తెలంగాణలో గత ఐదు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. తాజాగా.. రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చిరకలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

హైదరాబాద్ వాసులకు మరోసారి డేంజర్ బెల్స్.. ఈ ప్రాంత వాసులు జాగ్రత్త..

హైదరాబాద్ వాసులకు మరోసారి డేంజర్ బెల్స్.. ఈ ప్రాంత వాసులు జాగ్రత్త..

హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రధాన ఏరియాల్లోనే కాకుండా.. నగర శివారు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయం అయ్యాయి. ఈ వర్షాల కారణంగా నిత్య జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ద్విచక్ర వాహనదారులు ఆఫీసులకు వెళ్లే సమయంలో ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచించింది. మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

కొత్త రేషన్ కార్డుదారులకు అలర్ట్.. 34 లక్షల మందికి రేషన్, ఆగస్టు 20 నుంచి..

కొత్త రేషన్ కార్డుదారులకు అలర్ట్.. 34 లక్షల మందికి రేషన్, ఆగస్టు 20 నుంచి..

తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి ఇది నిజంగా శుభవార్త. వచ్చే నెల.. అంటే సెప్టెంబర్ నుంచి వారికి బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన కార్డులతో పాటు.. పాత కార్డుల్లో కొత్తగా సభ్యులుగా చేరిన వారికి కూడా ఈసారి బియ్యం అందనుంది. గతంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా జూన్‌లో మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అందుకే జూలై, ఆగస్టు నెలల్లో పంపిణీ ఆగిపోయింది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒకొక్కరికి రూ.లక్ష సాయం..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒకొక్కరికి రూ.లక్ష సాయం..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. రైతులు, మహిళలు, విద్యార్థులకు ఇలా అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తోంది. దీనిలో భాగంగానే.. 'రాజీవ్ సివిల్ అభయహస్తం' పథకంలో భాగంగా సివిల్స్-2025 మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన 178 మంది అభ్యర్థులకు చెక్కులు అందజేశారు. ఒక్కో విద్యార్థికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ పథకం ద్వారా ఎక్కువమంది యువత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది.

Andhra

9 stories this week

ఏపీలో కొత్తగా 6 జిల్లాలు ఏర్పాటు?.. కొత్త జిల్లాల పేర్లతో సహా లిస్ట్ ఇదే.. నియోజకవర్గాల వారీగా!

ఏపీలో కొత్తగా 6 జిల్లాలు ఏర్పాటు?.. కొత్త జిల్లాల పేర్లతో సహా లిస్ట్ ఇదే.. నియోజకవర్గాల వారీగా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దులు, పేర్ల మార్పుపై దృష్టి సారించింది. ఇప్పటికే మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి, ప్రజల నుండి వినతులను స్వీకరించాలని కోరింది. అయితే, సోషల్ మీడియాలో మరో ఆరు కొత్త జిల్లాలు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లి, ఆదోని జిల్లాలంటూ జాబితా వైరల్ అవుతోంది. దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.. లిస్ట్ మాత్రం వైరల్ చేస్తున్నారు.

ఏపీలో కొత్తగా రెండు లాజిస్టిక్ పార్క్‌లు.. రూ.2,175.20 కోట్లతో.. ఈ రెండు జిల్లాలకు దశ తిరిగినట్లే

ఏపీలో కొత్తగా రెండు లాజిస్టిక్ పార్క్‌లు.. రూ.2,175.20 కోట్లతో.. ఈ రెండు జిల్లాలకు దశ తిరిగినట్లే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో లాజిస్టిక్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధమైంది. తాజాగా నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో మరో రెండు భారీ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా సరుకు రవాణా మరింత సులభతరం కానుంది. తక్కువ ధరకే సరకు రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం రెండు జిల్లాల్లో భూమిని గుర్తించి డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి పంపించారు.

తిరుమల శ్రీవారి భక్తులకు గోల్డెన్ ఛాన్స్.. ఈ నెల 21న ఫిక్స్ చేసిన టీటీడీ, త్వరపడండి

తిరుమల శ్రీవారి భక్తులకు గోల్డెన్ ఛాన్స్.. ఈ నెల 21న ఫిక్స్ చేసిన టీటీడీ, త్వరపడండి

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. టీటీడీ త్వరలో రాగి రేకుల వేలం నిర్వహించనుంది. ఈ మేరకు వివరాలను ఓ ప్రకటనలో తెలిపింది. గోకులాష్టమి వేడుకలు తిరుమలలో కన్నుల పండుగగా జరగనున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు, ఉట్లోత్సవం కూడా ఉన్నాయి. స్థానిక ఆలయాల్లోనూ గోకులాష్టమి వేడుకలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులు కండి. మరిన్ని వివరాల కోసం టీటీడీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఏపీలో వారందరికి ఉచితంగా బైక్‌లు.. చాలా సింపుల్, వెంటనే దరఖాస్తు చేస్కోండి

ఏపీలో వారందరికి ఉచితంగా బైక్‌లు.. చాలా సింపుల్, వెంటనే దరఖాస్తు చేస్కోండి

ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు శుభవార్త తెలిపింది. ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు అందించనుంది. 70% వైకల్యం ఉన్న, 18-45 ఏళ్ల మధ్య వయసు కలిగి, పదో తరగతి పాసైన వారు అక్టోబర్ 31లోపు www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గతంలో దరఖాస్తు చేసుకుని మంజూరు కాని వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ఏపీలో డీఎస్సీ ఫలితాలు వెల్లడయ్యాయి. మెగా డీఎస్సీ ఫలితాలను సోమవారం రాత్రి విడుదల చేశారు. 16347 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ నుంచి జూలై వరకూ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం 3 లక్షల 36 వేల మంది వరకూ దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలకు 92 శాతం మంది హాజరయ్యారు. తాజాగా ఏపీ డీఎస్సీ ఫలితాలు ప్రకటించారు.

ఏపీలోని ఆ జిల్లా విద్యార్థులకు పండగే.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ

ఏపీలోని ఆ జిల్లా విద్యార్థులకు పండగే.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన గ్రామాలలో పాఠశాలల అభివృద్ధి మీద దృష్టి సారించింది. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని స్కూళ్ల కోసం నిధులు కేటాయించింది. అల్లూరి జిల్లాలోని 85 స్కూళ్లల్లో 286 అదనపు గదులు నిర్మించేందుకు, అలాగే మరమ్మత్తుల కోసం 45 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఏపీ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

మేనమామ ఇంట్లో ఉంటూ అత్తపై కన్ను.. బరితెగించిన అల్లుడు.. చివరకు ఇంత దారుణమా!

మేనమామ ఇంట్లో ఉంటూ అత్తపై కన్ను.. బరితెగించిన అల్లుడు.. చివరకు ఇంత దారుణమా!

విజయనగరం జిల్లా్లో దారుణం చోటుచేసుకుంది. అత్తతో సంబంధం పెట్టుకున్న అల్లుడు.. మేనమామను దారుణంగా హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే నిందితుడిపై పాత కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. మేనమామ, మేనత్తల వద్ద ఉంటే పద్ధతిగా ఉంటాడని అతని తల్లిదండ్రులు భావిస్తే.. మనోడి వ్యవహారంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఆ బీచ్‌కు మహర్దశ.. ఎలక్ట్రికల్ మినీ బస్సులు, బ్యాటరీ వాహనాలు, ఇంకా చాలానే!

ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఆ బీచ్‌కు మహర్దశ.. ఎలక్ట్రికల్ మినీ బస్సులు, బ్యాటరీ వాహనాలు, ఇంకా చాలానే!

పర్యాటక రంగం మీద ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌ను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. స్వదేశీ దర్శన్ 2.0 కార్యక్రమం కింద సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్రం రూ.98 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సూర్యలంక బీచ్‌లో మౌలిక వసతుల అభివృద్ధి, పార్కింగ్ సౌకర్యాలు,. ఎలక్ట్రికల్ మినీ బస్సులు, బ్యాటరీ వాహనాలు వంటివి ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. తొలివిడతలో 50 కోట్ల పనులకు టెండర్లు కూడా పిలిచారు.

రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఈ 7 ట్రైన్లు సికింద్రాబాద్ నుంచే రాకపోకలు, చర్లపల్లికి వెళ్లకండి

రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఈ 7 ట్రైన్లు సికింద్రాబాద్ నుంచే రాకపోకలు, చర్లపల్లికి వెళ్లకండి

హైదరాబాద్ నుంచి ట్రైన్ ప్రయాణాలు సాగించేవారికి తీపి కబురు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల కారణంగా గత కొద్ది నెలలుగా ఆ స్టేషన్ నుంచి పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) చేపట్టిన రూ.700 కోట్ల విలువైన పునరుద్ధరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో.. అనేక రైళ్లను చర్లపల్లి నుంచి మళ్లించడంతో జంట నగరాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన రైల్వే అధికారులు, ప్రయాణీకుల డిమాండ్, తగ్గిన ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు.

Telangana

10 stories this week

తెలంగాణ సర్పంచ్,MPTC ఎన్నికలపై కీలక అప్డేట్.. మరో నాలుగైదు రోజుల్లోనే..!

తెలంగాణ సర్పంచ్,MPTC ఎన్నికలపై కీలక అప్డేట్.. మరో నాలుగైదు రోజుల్లోనే..!

తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కొనసాగుతున్న సందిగ్ధత తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి వద్ద ఆర్డినెన్స్ పెండింగ్‌లో ఉండగా.. ఈ నెల 16 లేదా 17న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై నాయకుల అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా, పార్టీలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని నిర్ణయించారు.

HYD నగరంలోని ఈ ప్రాంతంలో యూనిటీ మాల్‌.. 50 అంతస్తుల్లో టవర్‌, ప్రత్యేకతలివే..!

HYD నగరంలోని ఈ ప్రాంతంలో యూనిటీ మాల్‌.. 50 అంతస్తుల్లో టవర్‌, ప్రత్యేకతలివే..!

హైదరాబాద్ గచ్చిబౌలిలో అత్యాధునిక సౌకర్యాలతో యూనిటీ మాల్ నిర్మాణం కానుంది. 5.16 ఎకరాల స్థలంలో 50 అంతస్తుల టవర్‌ను రూ.1,500 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.202 కోట్లు కేటాయించింది. చేనేత, హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శనకు మొదటి ఆరు అంతస్తులు కేటాయించగా.. మిగిలినవి వాణిజ్య సముదాయాలకు ఉపయోగిస్తారు. 2027 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

తెలంగాణకు భారీ వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో కుండపోత వానలు

తెలంగాణకు భారీ వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో కుండపోత వానలు

తెలంగాణలో గత ఐదు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. తాజాగా.. రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చిరకలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

హైదరాబాద్ వాసులకు మరోసారి డేంజర్ బెల్స్.. ఈ ప్రాంత వాసులు జాగ్రత్త..

హైదరాబాద్ వాసులకు మరోసారి డేంజర్ బెల్స్.. ఈ ప్రాంత వాసులు జాగ్రత్త..

హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రధాన ఏరియాల్లోనే కాకుండా.. నగర శివారు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయం అయ్యాయి. ఈ వర్షాల కారణంగా నిత్య జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ద్విచక్ర వాహనదారులు ఆఫీసులకు వెళ్లే సమయంలో ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచించింది. మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

కొత్త రేషన్ కార్డుదారులకు అలర్ట్.. 34 లక్షల మందికి రేషన్, ఆగస్టు 20 నుంచి..

కొత్త రేషన్ కార్డుదారులకు అలర్ట్.. 34 లక్షల మందికి రేషన్, ఆగస్టు 20 నుంచి..

తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి ఇది నిజంగా శుభవార్త. వచ్చే నెల.. అంటే సెప్టెంబర్ నుంచి వారికి బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన కార్డులతో పాటు.. పాత కార్డుల్లో కొత్తగా సభ్యులుగా చేరిన వారికి కూడా ఈసారి బియ్యం అందనుంది. గతంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా జూన్‌లో మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అందుకే జూలై, ఆగస్టు నెలల్లో పంపిణీ ఆగిపోయింది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒకొక్కరికి రూ.లక్ష సాయం..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒకొక్కరికి రూ.లక్ష సాయం..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. రైతులు, మహిళలు, విద్యార్థులకు ఇలా అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తోంది. దీనిలో భాగంగానే.. 'రాజీవ్ సివిల్ అభయహస్తం' పథకంలో భాగంగా సివిల్స్-2025 మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన 178 మంది అభ్యర్థులకు చెక్కులు అందజేశారు. ఒక్కో విద్యార్థికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ పథకం ద్వారా ఎక్కువమంది యువత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది.

గుర్తుపెట్టుకోండి బీజేపీలో ఆ గ్యారెంటీ ఉండదు'.. పార్టీలో చేరేవారికి రాజాసింగ్ సూచనలు

గుర్తుపెట్టుకోండి బీజేపీలో ఆ గ్యారెంటీ ఉండదు'.. పార్టీలో చేరేవారికి రాజాసింగ్ సూచనలు

ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరే నేతలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక సూచనలు చేశారు. పార్టీలో చేరే ముందు అన్ని విషయాలపై చర్చించాలని, పదవులు, టికెట్ల గురించి ఆశించవద్దని సూచించారు. విజయశాంతి వంటి నేతలు పార్టీని ఎందుకు వీడారో తెలుసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ బీజేపీలో కొందరు పెత్తనం చేయడం వల్లే పార్టీ నష్టపోతోందని రాజాసింగ్ విమర్శించారు.

హైదరాబాద్‌ రోడ్ల కింద చెరువులు.. ఇక వర్షం పడినా నో టెన్షన్, ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌

హైదరాబాద్‌ రోడ్ల కింద చెరువులు.. ఇక వర్షం పడినా నో టెన్షన్, ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌

హైదరాబాద్‌లో వరద ముంపు నివారణకు జీహెచ్‌ఎంసీ కీలక చర్యలు చేపట్టింది. నగర రహదారుల కింద భారీ భూగర్భ నీటి సంపులను నిర్మిస్తోంది. ఈ సంపులు రహదారులపై నీరు నిల్వకుండా, భూగర్భ జలాలను పెంచడానికి తోడ్పడతాయి. ఇప్పటికే 10 చోట్ల నిర్మాణం పూర్తయింది. మరిన్ని ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు మెుదలుపెట్టింది.

రైతు భరోసా పథకానికి ఎవరు అర్హులు? కొత్త వాళ్లు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

రైతు భరోసా పథకానికి ఎవరు అర్హులు? కొత్త వాళ్లు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

Rythu Bharosa Scheme | రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు, తద్వారా వారి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఎకరానికి సంవత్సరానికి రూ. 12,000 పంట పెట్టుబడి సాయం (రెండు విడతల్లో) వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఎన్ని ఎకరాల భూమి ఉంటే, అన్ని ఎకరాలకు రైతు భరోసా అందిస్తోంది. భూభారతి (ధరణి) పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన పట్టాదారు రైతులు ఈ పథకానికి అర్హులు. ​ఆర్‌వోఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసా పథకానికి అర్హులు. కొత్త వాళ్లు రైతు భరోసా పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హతలేమిటి? వివరాలు..

హైదరాబాద్‌ రోడ్ల కింద చెరువులు.. ఇక వర్షం పడినా నో టెన్షన్, ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌

హైదరాబాద్‌ రోడ్ల కింద చెరువులు.. ఇక వర్షం పడినా నో టెన్షన్, ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌

హైదరాబాద్‌లో వరద ముంపు నివారణకు జీహెచ్‌ఎంసీ కీలక చర్యలు చేపట్టింది. నగర రహదారుల కింద భారీ భూగర్భ నీటి సంపులను నిర్మిస్తోంది. ఈ సంపులు రహదారులపై నీరు నిల్వకుండా, భూగర్భ జలాలను పెంచడానికి తోడ్పడతాయి. ఇప్పటికే 10 చోట్ల నిర్మాణం పూర్తయింది. మరిన్ని ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు మెుదలుపెట్టింది.

Sports

2 stories this week

ఆ విషయంలో తనకు క్లారిటీ కావాలని సీఎస్కేను అడిగిన అశ్విన్..!

ఆ విషయంలో తనకు క్లారిటీ కావాలని సీఎస్కేను అడిగిన అశ్విన్..!

ఐపీఎల్ 2026కి ముందు సీఎస్కే సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో అతడు పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో కొన్ని మ్యాచులలో తుది జట్టులో కూడా లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలో జట్టు ప్రణాళికల్లో తాను సెట్ కాలేదని భావిస్తే.. టీమ్‌ను వీడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎస్కేను అశ్విన్ కోరినట్లు తెలుస్తోంది.

రోహిత్ శర్మ కొత్త లంబోర్గిని చూశారా.. ఆ నంబర్‌ ‘3015’ అర్థం ఏంటో తెలుసా!

రోహిత్ శర్మ కొత్త లంబోర్గిని చూశారా.. ఆ నంబర్‌ ‘3015’ అర్థం ఏంటో తెలుసా!

భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల కొత్త కారును కొనుగోలు చేశాడు. రూ.4.57 కోట్లు వెచ్చించి లంబోర్గిని కంపెనీకి చెందిన ఉరుస్‌ మోడల్‌ కారును కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక రోహిత్ శర్మ తన కారుకు ‘3015’ నంబర్‌ ప్లేట్ ఉంది. దీంతో ఈ నంబర్‌కు అర్థం ఏంటని నెటిజన్లు శోధించడం మొదలుపెట్టారు. కొందరు డీకోడ్ కూడా చేసేశారు.

Movies

5 stories this week

 Oh God, give me your marriage.. Aditya revealed.. A shocking twistనీ పెళ్లాన్ని నాకు ఇచ్చేయ్ రా దేవా.. బయటపడ్డ ఆదిత్య.. పగిలిపోయే ట్విస్ట్

Oh God, give me your marriage.. Aditya revealed.. A shocking twistనీ పెళ్లాన్ని నాకు ఇచ్చేయ్ రా దేవా.. బయటపడ్డ ఆదిత్య.. పగిలిపోయే ట్విస్ట్

నాభార్యని లేపుకుని వెళ్లిపో.. ఏమైనా చేసుకో.. అయినా నీకు భార్య కావాల్సిన ఆమె మెడలో ఎవడో తాళి కడితే ఊరుకుంటావా? నీకు మగతనం లేదా? అంటూ ఇన్నాళ్లూ ఆదిత్యని రెచ్చగొట్టాడు దేవా. అటు మిధున.. ఆదిత్యని ప్రేమ పిచ్చోడ్ని చేస్తే.. ఇటు దేవా మిధున నీదే అంటే ఆశలు కల్పించాడు. చివరికి ప్లేట్ తిప్పేయడంతో అతనిలోని రాక్షసుడు బయటకు వచ్చాడు.

Brahmamudi Today ఆగస్టు 12 ఎపిసోడ్: తండ్రి కాబోతున్న కవి, దుగ్గిరాల వారి సంబరం! ఇక దినదిన గండమే అప్పూ, కావ్యలకు!

Brahmamudi Today ఆగస్టు 12 ఎపిసోడ్: తండ్రి కాబోతున్న కవి, దుగ్గిరాల వారి సంబరం! ఇక దినదిన గండమే అప్పూ, కావ్యలకు!

Brahmamudi Today: ఇక రాజ్ చేసుకున్న అపార్థంతో కథనం కామెడీగా సాగింది. చివరికి కావ్య.. రాజ్ ముందే డాక్టర్‌కి కాల్ చేసి తనకు క్యాన్సర్ లేదు అని నిరూపించుకుని వెళ్లిపోతుంది. ఇక అపర్ణా దేవి, ఇందిరా దేవీ కూడా రాజ్‌ని తిట్టినంత పని చేస్తారు. ‘రేయ్ కాస్త బుద్ధిగా ఉండరా.. అపార్థాలు మానెయ్.. ప్లీజ్.. దాన్ని ఇంకా బాధపెట్టకు..’ అనేసి వెళ్లిపోతారు. ఇక రాజ్ మనసులో.. ‘అయ్యో ఛా.. తప్పుగా అనుకున్నాను.. సర్లే.. ఏది ఏమైనా అసలు కారణం ఏంటో తెలుసుకునే తీరాలి’ అనుకుంటాడు గట్టిగా. (photo courtesy by star maa and Jio Hotstar)

Karthika Deepam Today ఆగస్టు 12 ఎపిసోడ్: జ్యో, కార్తీక్‌ల మధ్య ఛాలెంజ్! సుమిత్ర అంగీకారంతో ఉత్కంఠ

Karthika Deepam Today ఆగస్టు 12 ఎపిసోడ్: జ్యో, కార్తీక్‌ల మధ్య ఛాలెంజ్! సుమిత్ర అంగీకారంతో ఉత్కంఠ

Karthika Deepam August 12 Episode: ‘ఏంటి మేడమ్ గారు.. మీ దగ్గర ఎంత డ్రైవర్‌గా పని చేస్తే మాత్రం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి రమ్మంటే ఎలా చెప్పండి.. మాకు ఓ ఫ్యామిలీ ఉంది.. వాళ్లతో టైమ్ స్పెండ్ చెయ్యాలి కదా’ అంటాడు కార్తీక్ తిప్పుకుంటూ జ్యోతో. ‘నేను ఇంటికి వస్తే నువ్వు ఇబ్బంది పడతావని నిన్ను బయటికి రమ్మన్నాను బావా’ అంటుంది జ్యో. ‘ఓనర్లు వర్కర్ల ఇంటికి ఎప్పుడైనా రావచ్చు మేడమ్’ అంటాడు కార్తీక్. ‘అవన్నీ కాసేపు పక్కన పెట్టు.. కాసేపు మనం బావా మరదల్లా మాట్లాడుకుందామా’ అంటుంది జ్యో. ‘పిలుపు మారినంత మాత్రాన్న పద్దతి మారదుగా చిన్న మరదలా’ అంటాడు కార్తీక్. ‘నువ్వు అదృష్టవంతుడివి బావా’

ధనుష్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే.. అంతకుమించి ఊహించుకోవద్దు

ధనుష్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే.. అంతకుమించి ఊహించుకోవద్దు

ధనుష్‌తో తనకు ఎలాంటి ప్రేమ సంబంధం లేదని నటి మృణాల్ ఠాకూర్ స్పష్టం చేసింది. ధనుష్ తనకు మంచి స్నేహితుడేనని, ఈ రూమర్స్ గురించి తెలుసునని కానీ పట్టించుకోలేదని తెలిపింది. ‘సన్నాఫ్ సర్దార్ 2’ ఈవెంట్‌కు ధనుష్ అజయ్ దేవగణ్ కోసమే వచ్చాడని, వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది. ఇద్దరం కలిసి కనిపించామన్న కారణంతో ఏదో ఉందని ఊహించుకోవద్దని స్పష్టం చేసింది. దీంతో ఇద్దరి మధ్య రిలేషన్ రూమర్స్‌కు చెక్ పడినట్లైంది.

విదేశాల్లో ‘స్పిరిట్’ ఫస్ట్ షెడ్యూల్‌.. ప్రభాస్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే!

విదేశాల్లో ‘స్పిరిట్’ ఫస్ట్ షెడ్యూల్‌.. ప్రభాస్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే!

ప్రభాస్‌-సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ‘స్పిరిట్‌’ సినిమా సెప్టెంబరు చివర్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ప్రణయ్‌ రెడ్డి వంగా, భూషణ్‌ కుమార్‌, క్రిషన్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ బహుభాషా చిత్రంలో త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తోంది. తొలి షెడ్యూల్‌ విదేశాల్లో జరగనుంది. ఇందుకోసం మెక్సికో, ఇండోనేషియా, మలేషియా, బ్యాంకాక్‌లలో లొకేషన్లు డైరెక్టర్ పరిశీలించాడు. ప్రభాస్‌ నవంబరు నాటికి షూటింగ్‌లో పాల్గొననున్నారు. శక్తిమంతమైన పోలీస్‌ పాత్రలో ఆయన కనువిందు చేయనున్నారు. ‘యానిమల్’ ఫేమ్ హర్ష వర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నారు.

This Week in Numbers

Weekly Statistics & Insights

26
Total Articles
25
Featured Stories
5
Categories Covered
7
Days of Coverage