Headline Image
వైసీపీకి పవన్ మాస్ వార్నింగ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో ప‌ర్య‌టిస్తున్నారు. శుక్ర‌వారం.. గాలివీడు మండ‌లం ఎంపీడీవో, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌వ‌హ‌ర్ బాబుపై వైసీపీ నాయ‌కులు దాడి చేసిన ఘ‌ట‌న తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న జ‌వ‌హ‌ర్‌బాబు ను డిప్యూటీ సీఎం ప‌రామ‌ర్శించారు. మ‌ధ్యాహ్నం 1 గంట స‌మ‌యంలో క‌డ‌ప‌కు చేరుకున్న ప‌వ‌న్‌.. అక్క డ నుంచి రోడ్డు మార్గంలో ఆసుప‌త్రికి వెళ్లి జ‌వ‌హ‌ర్‌బాబును ప‌రామ‌ర్శించారు.