వైసీపీ లో మరో అలజడి రేగింది. సోషల్ మీడియా సహా సాధారణ మీడియా ముందు నోరు చేసుకుని బండ బూతులతో విరుచుకుపడ్డ.. సినీ నటుడు, ఒకప్పటి వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేసిన వ్యవహారం నుంచి వైసీపీ నాయకులు ఇంకా కోలుకోక ముందే.. ఇప్పుడు మరో దెబ్బ పడనుంది. తాజాగా వైసీపీకి చెందిన అనంతపురం నాయకుడు, ధర్మవరం వైసీపీ ఇంచార్జ్గా ఉన్న మాజీ ఎంపీ ఉరఫ్ `న్యూడ్ ఎంపీ` గోరంట్ల మాధవ్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఇక, `న్యూడ్ ఎంపీ` వంతు.. వైసీపీ లో అలజడి!