ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అప్రతిహత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కేజ్రీవాల్ కు క్రేజీ షాక్ తగిలింది. న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ ఘోర పరాజయం పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ చేతిలో కేజ్రీవాల్ ఓటమిపాలయ్యారు. బీజేపీ గెలుపు దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో పర్వేష్ వర్మ ఆ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా ఎంపికవుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

కేజ్రీవాల్ కు బిగ్ షాక్