Headline Image
ఇంగ్లీష్ లో బాబు ట్వీట్‌.. మోదీ తెలుగులో రిప్లై!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్ర‌భుత్వం ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయింది. ఉమ్మడి గుంటూరు- కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు కూటమి తరపున నిలబడిన నేతలకే విజయం కట్టబెట్టారు. అది కూడా భారీ మెజారిటీతో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, పేరాబత్తుల రాజశేఖరం గెలుపొంద‌డంతో.. ముఖ్య‌మంత్రి చంద్ర‌ బాబు ఎక్స్ ఖాతా వేదిక‌గా వారిని అభినందించారు.