రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. ఏపీకి చెందిన ఐదుగురికి పద్మ పురస్కారం వరించగా….తెలంగాణ నుంచి ఇద్దరినే వరించింది. ఈ క్రమంలోనే పద్మ పురస్కారాల ఎంపికపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా తన అసంతృప్తి వ్యక్తం చేశారు.

పద్మ అవార్డులు..కేంద్రంపై రేవంత్ గరం గరం!