వైసీపీ అధినేత జగన్ కు మరో ఇరకాటం ఎదురైంది. ఆయన సొంత మీడియా సాక్షిపై అసెంబ్లీ సభాహక్కు ల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయింది. ఇదేమీ చిన్న విషయం కాదు. పైగా.. ఏపీలో ఇదే తొలిసారి కూడా. దీంతో మీడియా వర్గాలలో ఈ విషయంపై జోరుగానే చర్చ సాగుతోంది. సహజంగా పత్రికల్లో వస్తున్న కథనాలపై .. ఎవరికి వారు విశ్లేషణలు చేసుకుంటారు. గతంలోనూ.. ఇప్పుడు కూడా.. పత్రికలు రెండుగా చీలిపోయి.. ఎవరికి నచ్చిన పార్టీకి వారు మద్దతు ఇస్తున్నారు.

జగన్ కు ఇరకాటం.. సాక్షి దెబ్బ రెడీ ..!