మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాలాకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దివంగత నేత వైఎస్సార్ కు అత్యంత సన్నిహితుడిగా…కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడిగా ఉండవల్లికి పేరుంది. న్యూట్రల్ అని చెబుతూనే జగన్ కు అనుకూలంగా ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు చేస్తుంటారన్న విమర్శలున్నాయి. ఆ విమర్శలకు బలం చేకూరేలా త్వరలోనే ఉండవల్లి వైసీపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఫుల్ టైం వైసీపీ నేతగా ఉండవల్లి?