తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒకొక్కరికి రూ.లక్ష సాయం..

Posted on: 12-08-2025

Categories: Politics | Telangana

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. రైతులు, మహిళలు, విద్యార్థులకు ఇలా అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తోంది. దీనిలో భాగంగానే.. 'రాజీవ్ సివిల్ అభయహస్తం' పథకంలో భాగంగా సివిల్స్-2025 మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన 178 మంది అభ్యర్థులకు చెక్కులు అందజేశారు. ఒక్కో విద్యార్థికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ పథకం ద్వారా ఎక్కువమంది యువత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది.

Sponsored