రూ.549

రూ.549 నుంచి రూ.788 కడితే చాలు.. రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల బీమా.. త్వరపడండి

Posted on: 08-08-2025

Categories: Politics | Andhra

ఆంధ్రప్రదేశ్‌లోని పోస్టల్ శాఖ ప్రజల కోసం ఒక ప్రత్యేక ప్రమాద బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ప్రీమియంతో రూ.10 లక్షల నుండి రూ.15 లక్షల వరకు బీమా కవరేజీని అందిస్తుంది. 18 నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఈ పాలసీని తీసుకోవచ్చు, ఇది కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పిస్తుంది. రోడ్డు ప్రమాదాలు, పాము కాటు వంటి ప్రమాదాల వల్ల సంభవించే నష్టాలకు ఈ పాలసీ వర్తిస్తుంది.

Sponsored