గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఆఖరి టెస్టులో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ను 2 - 2తో సమం చేసింది. ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఆటగాళ్లను గంభీర్ అభినందించాడు. నిరంతరం కష్టపడితే టెస్టు క్రికెట్లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ సంస్కృతిని కాపాడుకోవాలని సూచించాడు.

ఇలానే ఉంటే టెస్టు క్రికెట్లో మనదే డామినేషన్.. గౌతమ్ గంభీర్ పవర్ఫుల్ స్పీచ్!
Posted on: 05-08-2025
Categories:
Sports