రూ. 200 కోట్ల భూమి ప్ర‌భుత్వానికి ఇచ్చేసిన నాగ్..!

రూ. 200 కోట్ల భూమి ప్ర‌భుత్వానికి ఇచ్చేసిన నాగ్..!

Posted on: 30-06-2025

Categories: Telangana | Movies

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఏకంగా రూ. 200 కోట్లు విలువ చేసే రెండు ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక హైదరాబాద్ మహానగరంలో ప్రకృతి వనరుల పరిరక్షణకు, అక్రమణల అడ్డుకట్టకు హైడ్రాను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అన్యాయంగా ఆక్రమించుకొని చెరువుల్లో చేపట్టిన చాలా నిర్మాణాలను ఇటీవల హైడ్రా తొలగించింది

Sponsored